రాజన్న నిత్యాన్నదాన ట్రస్ట్ కు రిటైర్డ్ ఏఈవో విరాళం

60பார்த்தது
రాజన్న నిత్యాన్నదాన ట్రస్ట్ కు రిటైర్డ్ ఏఈవో విరాళం
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ నిత్యాన్నదాన ట్రస్ట్ కు రిటైర్డ్ ఏఈవో పంపరి దేవయ్య రూ. లక్ష రూపాయల చెక్కును కె. వినోద్ రెడ్డికి భక్తి భావంతో అందజేశారు. ముందుగా కుటుంబ సమేతంగా స్వామి వారి దర్శించుకుని సేవలో తరించారు. అర్చకులు వారిని ఆశీర్వదించారు.

தொடர்புடைய செய்தி