సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్

52பார்த்தது
వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలోని అంగన్వాడీలో గురువారం హనుమాజీపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం చెందిన వైద్యులు విశ్వేశ్వర్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా టైఫాయిడ్ మలేరియా, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ.. అనారోగ్యానికి గురైన వారిని పరీక్షించి మెడిసిన్స్ అందజేశారు. పౌష్టిక ఆహారం తింటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி