వేములవాడ: నంది, గరుత్మంతు వాహనాలపై హరిహరులు

59பார்த்தது
వేములవాడ: నంది, గరుత్మంతు వాహనాలపై హరిహరులు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి కోవెలలో 4వ రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారు భక్తులకు కూష్మాండ అలంకారంలో ఆదివారం దర్శనమిచ్చారు. సాయంత్రం హరిహరులు నంది, గరుత్మంతు వాహనాలపై పట్టణ పురవీధుల గుండా విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி