వేములవాడ: రతన్ టాటా మృతి పట్ల ఎమ్మెల్యే ఆది దిగ్భ్రాంతి

58பார்த்தது
వేములవాడ: రతన్ టాటా మృతి పట్ల ఎమ్మెల్యే ఆది దిగ్భ్రాంతి
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన గొప్ప వ్యాపారవేత్త, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం, దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు అన్నీ మరిచి ఆపన్నహస్తాన్ని అందించిన రతన్ టాటా మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు.

தொடர்புடைய செய்தி