ముదిరాజ్ గణేష్ వద్ద కుంకుమార్చన పూజలు

55பார்த்தது
ముదిరాజ్ గణేష్ వద్ద కుంకుమార్చన పూజలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం మహిళ భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన పూజలు చేసి సేవలో తరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు గావించారు. అందరిని చల్లగా చూడు స్వామి అంటూ ఆ దేవ దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. కుంకుమార్చన పూజలు చేయడం ద్వారా సకల సౌభాగ్యాలు లభిస్తాయని అర్చకులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி