కుంకుమార్చన పూజలు.. అన్నదానం చేస్తున్న లెవన్ టైగర్ యూత్

63பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 11 టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం కుకుమార్చన పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు బుర్ర తేజ తెలిపారు. అధిక సంఖ్యలో మహిళ భక్తులు కుంకుమార్చన పూజలో పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. 25 ఏండ్లుగా గణేష్ ఉత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி