సీసీ కెమెరాల ఏర్పాటుకు లక్ష విరాళం: తోట రాజు

58பார்த்தது
సీసీ కెమెరాల ఏర్పాటుకు లక్ష విరాళం: తోట రాజు
సింగిల్ విండో డైరెక్టర్ తోటరాజు ఆధ్వర్యంలో మహాలక్ష్మి గురుకుల పాఠశాలలో లక్ష రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పి చేతుల మీదుగా తోటరాజును సన్మానించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తోటరాజును అభినందించారు.

தொடர்புடைய செய்தி