ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన బీజేపీ నాయకులు

57பார்த்தது
ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన బీజేపీ నాయకులు
కథలాపూర్ మండలంలోని చింతకుంట, రాజారాంతండా, గంభీర్ పూర్ గ్రామాల్లో బీజేపీ నాయకులు పర్యటించి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేసి, కమలం పువ్వుకు ఓటువేసి రెండవ సారి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వేములవాడ నియోజకవర్గ నాయకులు చెన్నమనేని వికాస్, సంపత్, వినోద్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గాంధారి శ్రీనివాస్, సత్యం, మారుతి, మహేష్, అంజయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி