*పాత్రికేయుల ఇళ్ల స్థలాలకొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి

75பார்த்தது
*పాత్రికేయుల ఇళ్ల స్థలాలకొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి
జగిత్యాలజిల్లా కేంద్రానికి చెందిన పాత్రికేయులు సోమవారం రోజున బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి పాత్రికేయులు మూడు దశాబ్దాలుగా ఇళ్ల స్థలాల కొరకు ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు అధికారులదృష్టికి తీసుకెళ్లిన, మమ్మల్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

தொடர்புடைய செய்தி