రైతు కూలీలను కలిసి సమస్యలు తెలుసుకున్న మనాలి రాజ్ ఠాకూర్

679பார்த்தது
రైతు కూలీలను కలిసి సమస్యలు తెలుసుకున్న మనాలి రాజ్ ఠాకూర్
బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామం లో పొలంలో పనులు చేస్తున్న రైతు కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తేలుసుకొని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్. వీరి వెంట వాసు దేవరావు, సంతపురి కనుకయ్య, గాదె సుధాకర్ తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி