కాల్వశ్రీరాంపూర్: నిరుపేదల అభివృద్దే లక్ష్యం

72பார்த்தது
కాల్వశ్రీరాంపూర్: నిరుపేదల అభివృద్దే లక్ష్యం
నిరుపేదల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం కాల్వశ్రీరాంపూర్ లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 52 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ. 52, 06, 032 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி