సఖీ సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ శ్రీహర్ష

69பார்த்தது
సఖీ సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ శ్రీహర్ష
సఖీ వన్ స్టాప్ కేంద్రం ద్వారా అందించే సేవలపై మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలో సఖీ వన్ స్టాప్ కేంద్రం, భరోసా సెంటర్ లను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, సఖీ సెంటర్ కో- ఆర్డినేటర్ స్వప్న, భరోసా లీగల్ అడ్వైజర్ సంధ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி