ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు

72பார்த்தது
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే విజయరమణరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో కంటి శస్త్ర చికిత్స విభాగం, పోలీస్ ఔట్ పోస్ట్, డెంటల్ విభాగంలో పరికరాలు, చిన్న పిల్లల వైద్య విభాగాల సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி