భూకేటాయింపులు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

56பார்த்தது
భూకేటాయింపులు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
మంథని పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూ కేటాయింపులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం మంథని పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి విస్తృతంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி