మహిళా సంఘం భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

52பார்த்தது
మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలోని నూతన మహిళా సంఘం భవనంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ గీతాన్ని ఆలపించి పోచంపల్లి గ్రామం మహిళా సంఘం సిఏ రాపెల్లి రేణుక, ప్రెసిడెంట్ సంధి రజిత, చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమరయోధుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி