ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

59பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు,పార్టీ కార్యకర్తలు,బాధితులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி