దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురి అరెస్ట్

51பார்த்தது
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండ లింగాపూర్ వద్ద ఈ నెల 21న అర్ధరాత్రి సుధాగోని గంగాధర్ గౌడ్ పై దాడి చేసి రూ 5000 దోపిడీ చేసిన మేడిపల్లికి చెందిన వంశీ, మెట్పల్లికి చెందిన వేణు, బండలింగాపూర్ కు చెందిన వెంకటేష్ లను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు మెట్పల్లి డిఎస్పి ఉమా మహేశ్వరరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నిందితులను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி