అక్టోబర్ 4 న రైతు ధర్నా విజయవంతం చేయాలి

80பார்த்தது
అక్టోబర్ 4 న రైతు ధర్నా విజయవంతం చేయాలి
అక్టోబర్ 4 తేదీన జరగబోయే రైతు రణభేరి, ఛలో జగిత్యాల కలెక్టరేట్ రైతు ధర్నా కార్యక్రమంలో పార్టీలకతీతంగా రైతులంతా పాల్గొనలని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. మల్లాపూర్ మండలం వివి రావుపేట్ లో ఈ మేరకు గురువారం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ అందని రైతులు ఈ ధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி