పెండింగ్ కేసులను పరిష్కరించాలి: ఎస్పీ

82பார்த்தது
పెండింగ్ కేసులను పరిష్కరించాలి: ఎస్పీ
పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మెట్పల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం కోరుట్ల, మెట్పల్లి సర్కిల్ పోలీస్ అధికారులతో నిర్వహించిన నెల వారి క్రైమ్ మీటింగ్ సమావేశంలో గత నెలలో జరిగిన నేరాలపై చర్చించారు. ఈ సమావేశంలో డిఎస్పీ ఉమ మహేశ్వర రావు, సిఐలు నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி