మంత్రి సీతక్కకి ధన్యవాదాలు తెలిపిన కోరుట్ల ఎమ్మెల్యే

66பார்த்தது
మంత్రి సీతక్కకి ధన్యవాదాలు తెలిపిన కోరుట్ల ఎమ్మెల్యే
మెట్ పల్లి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో బుధవారం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ 14. 30 కోట్లతో మంజూరు కాబడినటువంటి కొండ్రికర్ల, మల్లాపూర్, ఒడ్డెర కాలనీ, పెద్దాపూర్, కోరుట్ల, జంబిగద్దే, ఏకిన్ పూర్, సంగెం బ్రిడ్జిలను కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నిలిపివేసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే డా సంజయ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా, ఆమె మంజూరు చేశారు. ఈ విషయంగా సీతక్కకి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி