వాగులను పరిశీలించిన కలెక్టర్

85பார்த்தது
వాగులను పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్ధండి. కోమటి కొండాపూర్, మూలరాంపూర్ గ్రామాల్లోని గోదావరి నది పరివాహక ప్రాంతాలను, చెరువులు వాగుల కుంటలను జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ. అశోక్ కుమార్ తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డిఓ. శ్రీనివాస్, డిఎస్పి పోలీస్ శాఖ వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி