వినాయక నిమజ్జనానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి

56பார்த்தது
వినాయక నిమజ్జనానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి
వినాయక నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా సాగే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలలో నిమజ్జన ప్రాంతాలైన చింతకుంట చెరువు, వట్టి వాగు, వాగులను ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీఓలు, మున్సిపల్ ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్లతో కలిసి పరిశీలించారు.

தொடர்புடைய செய்தி