గృహలక్ష్మి పథకం ఎంపికలో అర్హులకు అన్యాయం

4341பார்த்தது
గృహలక్ష్మి పథకం ఎంపికలో అర్హులకు అన్యాయం
సైదాపూర్ మండలంలోని ఎలబోతారం గ్రామంలో గృహలక్ష్మి పథకంలో 24 మంది లబ్ధిదారులుగా ఎంపిక అయ్యారు. న్యాయంగా అర్హతగల గ్రామప్రజలకు లబ్ధిదారుల లిస్ట్ లో పేర్లు లేకపోవడంతో అన్యాయం జరిగిందని, నిష్పక్షపాతంగా ఎంపిక చేయాలని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికైనా గ్రామ ప్రజల సమక్షంలో లబ్ధిదారులను గుర్తించి, అర్హత గల వారికి న్యాయం చేయాల్సిందిగా కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி