జిల్లాలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

73பார்த்தது
జిల్లాలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
జగిత్యాల జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో సోమవారం గణపతి నిమజ్జనం ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వినాయక నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామన్నారు. వారి వెంట డీఎస్పీలు ఉమామహేశ్వర రావు, రఘు చందర్ రవీంద్ర కుమార్, రంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி