జగిత్యాల: పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం: ఎమ్మెల్యే

66பார்த்தது
జగిత్యాల: పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం: ఎమ్మెల్యే
పల్లె దవాఖానాతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ములసపు లక్ష్మి, మాజీ సర్పంచ్ జయ రాజలింగం, రౌతు గంగాధర్, డిఈ మిలింద్, ఎంపివో వాసవి, మాజీ ఏఎంసి ఛైర్మెన్ దామోదర్ రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி