బోనాల జాతరలో పాల్గొన్న విప్

79பார்த்தது
బోనాల జాతరలో పాల్గొన్న విప్
ఆషాఢమాసం సందర్భంగా ధర్మారం మండలం ఎర్రగుంట పల్లి గ్రామంలోని పరివార సమేత శ్రీ దుర్గాదేవి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల మహోత్సవంలో శనివారం రోజున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி