ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం స్థలం పరిశీలన

71பார்த்தது
ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం స్థలం పరిశీలన
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని ఆక్రమించి రాత్రి సమయంలో సీసీ రోడ్డు వేశారని 2023లో కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు టంగుటూరి రాజ్ కుమార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కళాశాల స్థలంలో ప్రజా అవసరాలకు రోడ్డు వేశారని నిర్ణయించటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలలో మరో ప్రాంతంలో 468 గజాల స్థలాన్ని కళాశాలకు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారని స్థానిక తహసీల్దార్ రమేశ్బాబు గురువారం తెలిపారు.

தொடர்புடைய செய்தி