మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన విప్ సతీమణి

74பார்த்தது
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన విప్ సతీమణి
వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామానికి చెందిన మోకెనపెల్లి రాజయ్య ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి శనివారం రాజయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం రాజయ్య కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி