పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ

82பார்த்தது
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్ధపెల్లి పార్లమెంట్ ఎంపి గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో గురువారం కలిసి ధర్మపురిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి పార్లమెంట్ ఎంపిగా గెలుపొంది మొదటిసారి ధర్మపురికి వచ్చిన గడ్డం వంశికి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி