బోగస్ మాటలు మాట్లాడేది కేసీఆర్ : ధర్మపురి ఎమ్మెల్యే

581பார்த்தது
అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద గురువారం ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పచ్చకామెర్ల వాడికి ఊరంత పచ్చగా కనిపించినట్లు బోగస్ మాటలు మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి అన్ని బోగస్ గానే అనిపిస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టలేదో, నిన్న జరిగిన చర్చలో ఎందుకు పాల్గొనలేదో ముందు దానికి సమాధానం చెప్పాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி