చొప్పదండి ఎమ్మెల్యేకు గల్ఫ్ జేఏసీ సన్మానం

80பார்த்தது
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 205 జారీ చేసింది. గల్ఫ్ కార్మికుల సమస్యలను సీఎం రెడ్డి దృష్టికి తీసుకుపోవడంలో తనవంతు సహకారం అందించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గల్ఫ్ జేఏసీ నేత మంద భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గల్ఫ్ జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎన్నో దశాబ్దాల గల్ఫ్ వలస కార్మిక సోదరుల సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி