దుర్గా దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి ఎమ్మెల్యే

50பார்த்தது
దుర్గా దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి ఎమ్మెల్యే
లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి సాధించిన విజయానికి, దుష్టశక్తులపై దైవశక్తుల గెలుపునకు ప్రతీకగా జరుపుకునేదే దసరా పండుగ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈ సందర్భంగా శనివారం చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி