బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో

55பார்த்தது
బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో
రాయపల్లి మండలం వడ్డేపల్లి వద్ద బస్సుల కోసం విద్యార్థులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. బస్సులు సమయానికి ఆపడం లేదని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాల, కళాశాల సమయానికి బస్సులు నడిపించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ అధికారుల హామీతో ఆందోళన విరమించారు.

தொடர்புடைய செய்தி