సీతారాం ఏచూరి అకాల మరణం తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసింది: మంత్రి

76பார்த்தது
సీతారాం ఏచూరి అకాల మరణం తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసింది: మంత్రి
సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అకాల మరణం తనని తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సీతారాం ఏచూరి కింది స్థాయి నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడని, ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాల్లో పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி