జూనియర్ కళాశాలలో వెంటనే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టండి

79பார்த்தது
జూనియర్ కళాశాలలో వెంటనే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టండి
విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ ఆకునూరు మురళి మద్దూరు మండలంలో శుక్రవారం పర్యటించారు. మండలంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో పర్యటించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జూనియర్ కళాశాలలో మరుగుదొడ్లు లేవని విద్యార్థులు విద్యాశాఖ కమిషనర్ కు విన్నవించారు. వెంటనే సంబంధిత అధికారులు పిలిపించి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி