ఘనంగా గొడిశాల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర

68பார்த்தது
సైదాపూర్ మండలం గొడిశాల గ్రామంలో ప్రతి పున్నమి రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఘనంగా ప్రారంభమై నాలుగు రోజుల వరుకు కొనసాగునని ఆలయ కమిటి వారు ఆదివారం తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వచ్చి రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలను తీర్చే దేవతగా గొడిశాల శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ప్రసిద్ధిగాంచిందని స్థానిక ప్రజల నమ్మకం.

தொடர்புடைய செய்தி