షాకింగ్.. పేద కూలీకి రూ.2 కోట్ల ఐటీ నోటీసు

69பார்த்தது
షాకింగ్.. పేద కూలీకి రూ.2 కోట్ల ఐటీ నోటీసు
బీహార్‌లోని గయా జిల్లాలో ఓ నిరుపేద కూలీకి ఇటీవల ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నెలకు రూ.10 వేలు సంపాదించే కూలీకి రూ.2 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు అందజేశారు. ఓ వ్యాపారి వద్ద రాజీవ్ కుమార్ వర్మ అనే వ్యక్తి నెలకు రూ.10 వేల జీతానికి పని చేస్తున్నాడు. ఆయనకు రూ.2 కోట్ల పన్ను నోటీసులు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపింది. రూ.67 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி