పేపర్​పైనే లావాదేవీలు నిర్వహించి స్కాం

84பார்த்தது
పేపర్​పైనే లావాదేవీలు నిర్వహించి స్కాం
జీఎస్టీ చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకొన్న చందా సాయికుమార్ కంపెనీలను మూసివేయమని తనకు ఇచ్చిన పాన్​ నంబర్లు, ఆధార్​ కార్డులను ఉపయోగించి ఫోన్​ నంబర్లు మార్చి వాటిని మూసివేయకుండా ​కొనసాగించాడు. క్షేత్రస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే పేపర్​పైనే లావాదేవీలు నిర్వహించినట్లు చూపించి తప్పుడు పత్రాలు జీఎస్టీ వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేశారు. అత్యధిక జీఎస్టీ స్లాబ్​ ఉన్న సిమెంట్​, ఐరన్లను వ్యాపారం చేసినట్లు కాగితాల్లో చూపించాడు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி