దసరా నాటికి ఉద్యోగులకు మూడు డీఏలు

76பார்த்தது
దసరా నాటికి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు మూడు డీఏలు ఇచ్చేందుకు సుముఖంగా ఉందని పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన పిఆర్సి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. తనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி