రేపటి నుంచి స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు

80பார்த்தது
రేపటి నుంచి స్వచ్ఛత  హీ సేవా కార్యక్రమాలు
జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛత హీ సేవ-2024 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி