ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం: కలెక్టర్

64பார்த்தது
ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమం: కలెక్టర్
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி