కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

57பார்த்தது
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై వినాయక నిమజ్జనం బుధవారం కూడా కొనసాగుతుంది. చెరువు కట్టపై వినాయక విగ్రహాలు భారీగా ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది రెండు క్రేన్ల సహాయంతో వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వినాయక నిమజ్జనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி