రేపు పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలి: డీఈవో

58பார்த்தது
రేపు పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలి: డీఈవో
ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఈ నెల 17వ తేదీన జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி