ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో జగ్గారెడ్డి సమీక్ష

57பார்த்தது
భారీ వర్షాలు కురవడంతో జరిగిన నష్టంపై ఇరిగేషన్, మున్సిపల్ డీఈలతో సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో నీటి మునిగిన కాలనీలు వాటి పరిస్థితులపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி