పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకోం

55பார்த்தது
పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకోం
పేదల ఇళ్ల జోలికి అధికారులు వస్తే ఊరుకోమని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు మహబూబ్ ఖాన్ అన్నారు. సంగారెడ్డి పట్టణం 29వ వార్డు పరిధిలోని మార్క్స్ నగర్ లో గురువారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కొందరు అధికారులు కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 2వ తేదీన కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி