పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్

70பார்த்தது
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్
వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ వినాయక నవరాత్రి నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி