భారీ వర్షానికి ఎర్రకుంటలో ఇళ్లలోకి నీరు

64பார்த்தது
సంగారెడ్డి మున్సిపాలిటీ రాజంపేట పరిధిలోని ఎర్రగుంట ఎప్ టీఎల్ లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లు నీట మునిగాయి. ఎఫ్ టీఎల్ పరిధిలోకి వచ్చే 374, 375, 378 సర్వే నెంబర్లు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాట్లు చేసి అమ్మారు. ఇక్కడ ఇల్లు కట్టుకోవడంతో భారీ వర్షానికి ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

தொடர்புடைய செய்தி