కాంగ్రెస్ హామీలను అమలు చేయాలి

85பார்த்தது
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. ఆందోళన చేయడం ద్వారానే ప్రభుత్వం దిగి వస్తుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி