రుణమాఫీలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం: బిజెపి

57பார்த்தது
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిజెపి మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి లక్ష్మీ నరసయ్య అన్నారు. సంగారెడ్డిలో పార్టీ నాయకుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో మాత్రమే తీసుకోవాలని చెప్పారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி