ఘనంగా ఇంజనీర్ దినోత్సవ వేడుకలు

79பார்த்தது
మండల కేంద్రమైన కంది పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ డే వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. రిజిస్టర్ రఘురామరెడ్డి జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి సాంకేతిక అవసరమని చెప్పారు. కార్యక్రమంలో మనోజ్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி